Tuesday, 6 September 2022

మంత్రి కన్నుమూత: సన్నిహితుడిని కోల్పోయా : సీఎం: శోకసంద్రంలో రాష్ట్రం

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. మంగళవారం రాత్రి బెంగళూరులోని డాలర్స్ కాలనీలో గల నివాసంలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే రామయ్య ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉమేష్ కత్తి ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి బసవరాజ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/H0Wcz43
https://ift.tt/9H8pCLk

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour