Wednesday, 21 September 2022

యాంకర్ల పాత్ర కీలకం: న్యూస్ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: వార్తా ఛానళ్లలో ప్రసారమవుతున్న విధ్వేషపూరితమైన ప్రసంగాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన స్రవంతి వార్తా ఛానళ్లలో విద్వేషపూరిత ప్రసంగాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు బుధవారం ప్రభుత్వాన్ని "నిశ్శబ్ద ప్రేక్షకుడు" అని, అలాంటి కార్యకలాపాలను అరికట్టడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది. టీవీ యాంకర్ల పాత్ర కీలకమైనదని, వార్తా కార్యక్రమాల సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/V7L9qxM
https://ift.tt/RCrV3by

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour