మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకాలం లేని ప్రేమను ఓటర్లపై ఒలకబోస్తూ ఉన్నాయి. ఇక ఓటర్లపై ప్రేమను ఒలకబోస్తూ, వారిని ఆకర్షించే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీల కంటే టీఆర్ఎస్ ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dGqJweu
https://ift.tt/YiQ0sPf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment