Friday, 23 September 2022

ఆత్మీయంగా.. మునుగోడు ప్రజలపై ప్రేమ ఒలకబోస్తున్న టీఆర్ఎస్; రాజకీయం మామూలుగా లేదుగా!!

మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడు నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు రక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇంతకాలం లేని ప్రేమను ఓటర్లపై ఒలకబోస్తూ ఉన్నాయి. ఇక ఓటర్లపై ప్రేమను ఒలకబోస్తూ, వారిని ఆకర్షించే ప్రయత్నంలో అన్ని రాజకీయ పార్టీల కంటే టీఆర్ఎస్ ముందు ఉన్నట్టుగా కనిపిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dGqJweu
https://ift.tt/YiQ0sPf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour