తెలంగాణలో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు బై పోల్ కీలకంగా మారింది. ఇక్కడ ఉప ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా..ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి...అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా..తమ బలం చాటుకొనేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వామపక్షాల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZbSUVQP
https://ift.tt/F1vktQ4
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment