Thursday, 8 September 2022

అమరావతి రైతులకు షాక్ - అర్ద్రరాత్రి ఉత్తర్వులు..!!

అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి జేఏసీ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తవుతోంది. దీంతో.. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర నిర్వహించింది. ఇప్పుడు అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు నిర్ణయించింది. దీని పైన అనుమతి కోరింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/9kLNGYE
https://ift.tt/HSWw7x1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour