తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భగత్ సింగ్ నగర్ లోని కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఆస్పత్రి నిర్వహిస్తున్న వైద్యుడి కుటుంబం అదే ఆస్పత్రి పైనే ఉంటోంది. దీంతో..మంటలు వారి నివాసానికి వ్యాపించాయి. వైద్యుడి కుటుంబం కూడా ఆ మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/XshDcez
https://ift.tt/8PQgAGI
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment