Sunday, 11 September 2022

జ్ఞానవాపి మసీదులో పూజలు- వారణాసి కోర్టు తీర్పుపై ఉత్కంఠ- యూపీలో భారీ భద్రత

ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో తాజాగా నిర్వహించిన సర్వే సందర్భంగా శివలింగం బయటపడటంతో అక్కడ పూజలకు అనుమతివ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ వారాణాసి కోర్టు తీర్పు వెలువరించబోతోంది. దీంతో యూపీ వ్యాప్తంగా దీనిపై ఉత్కంఠ నెలకొంది. జ్ఞానవాపి మసీదులో సర్వేకు గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సర్వే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CXo5Yeq
https://ift.tt/93kjlrG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour