జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడింది. అక్టోబర్ 5 విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని గతంలో జనసేనాని నిర్ణయించారు. యాత్రకు ఏర్పాట్లు చేసారు. ఇందు కోసం ఒక బస్సు కూడా పవన్ కోసం సిద్దం చేసారు. కానీ, ఈ యాత్ర వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pd71CNk
https://ift.tt/U37H8lo

No comments:
Post a Comment