చైనా సరిహద్దులకు 30 కి.మీ. దూరంలోని తూర్పు లద్దాఖ్లో చోశూల్ గ్రామం ఉంటుంది. ఇక్కడి ఓ కొండపై ఒక సంచార జాతికి చెందిన కుటుంబం జీవిస్తోంది. రాళ్లతో ఈ కుటుంబం ఒక గుండ్రని నిర్మాణాన్ని సిద్ధంచేసింది. దీనిలో వందల కొద్దీ గొర్రెలున్నాయి. ఆ చుట్టుపక్కలే దాదాపు 50 నుంచి 60 జడల బర్రెలు గడ్డి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YNPk5b3
https://ift.tt/VYLel3g

No comments:
Post a Comment