Saturday, 3 September 2022

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సమర భేరీ - నేడు మెహంగాయ్ పర్ హల్లా బోల్ ర్యాలీ..!!

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీకి సిద్దమైంది. పెరిగిన ధరలు..ద్రవ్యోల్బణం నిరసిస్తూ కాంగ్రెస్ ఈ ర్యాలీకి నిర్ణయించింది. అందులో భాగంగా.. ఢిల్లీలోని రాం లీలా మైదాన్ లో భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. "మెహంగాయ్ పర్ హల్లా బోల్" నినాదంతో నిరసనలు కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలు ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి బస్సులలో బయల్దేరి రాంలీలా మైదాన్"కు చేరుకోనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/o6ZjWlk
https://ift.tt/F1vktQ4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour