ఇప్పుడు ఏపీ రాజకీయాలు అమరావతి - మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి రైతులు అరసవల్లి వరకు చేస్తున్న మహా పాదయాత్ర పైన ఉత్తరాంధ్ర మంత్రులు...వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. దీనిని ఉత్తరాంధ్ర పైన దండయాత్రగా పేర్కొంటున్నారు. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకొని విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని చెబుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kuZKY49
https://ift.tt/RU8KQTb
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment