Tuesday, 13 September 2022

కేంద్ర బలగాలతో భద్రత కల్పించండి - అమిత్ షాకు రఘురామ వినతి..!!

ఇప్పుడు ఏపీ రాజకీయాలు అమరావతి - మూడు రాజధానుల చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతి రైతులు అరసవల్లి వరకు చేస్తున్న మహా పాదయాత్ర పైన ఉత్తరాంధ్ర మంత్రులు...వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. దీనిని ఉత్తరాంధ్ర పైన దండయాత్రగా పేర్కొంటున్నారు. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకొని విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని చెబుతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల వేదికగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kuZKY49
https://ift.tt/RU8KQTb

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour