Saturday, 3 September 2022

అమిత్ షా తేల్చేసారు - సమస్యల పరిష్కరం పై : కీలక భేటీకి ఆదేశం..!!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమ విధానం తేల్చి చెప్పారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ విభజన అంశాలే కీలకంగా చర్చకు వచ్చాయి. ఏపీ నుంచి మంత్రులు బుగ్గన..పెద్దిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/hCtLf6M
https://ift.tt/F1vktQ4

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour