Wednesday, 21 September 2022

ప్రజారోగ్యం కోసం తెలంగాణా ప్రభుత్వ మరో ముందడుగు: 12సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు ఏర్పాటుకు ఆదేశాలు

ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి, ప్రజలకు అందుబాటులో ఔషధాలు అందించడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రోగుల ప్రాణాలను రక్షించే మందులు అందుబాటులో ఉండేలా, మందుల విషయంలో జాప్యం జరగకుండా చూసేందుకు, కొత్తగా 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oeIUwMi
https://ift.tt/RCrV3by

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour