ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా 175 సీట్లని స్పస్టం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని సమస్యలను కార్యకర్తలు సీఎం ముందు ఏకరువు పెడుతున్నారు. నిధుల విడుదల పైన అభ్యర్ధిస్తున్నారు. కొందరికి సంక్షేమ పథకాలు నిలిపివేయటం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వివరిస్తున్నారు. ప్రధానంగా రోడ్ల సమస్య పరిష్కరించా లని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CL4DsdN
https://ift.tt/PwdlcTX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment