Friday, 5 August 2022

కాబోయే మంత్రులను ఖరారు చేస్తున్న సీఎం జగన్..! సమస్యలపై కార్యకర్తల ఏకరువు..!!

ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా 175 సీట్లని స్పస్టం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలోని సమస్యలను కార్యకర్తలు సీఎం ముందు ఏకరువు పెడుతున్నారు. నిధుల విడుదల పైన అభ్యర్ధిస్తున్నారు. కొందరికి సంక్షేమ పథకాలు నిలిపివేయటం పైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వివరిస్తున్నారు. ప్రధానంగా రోడ్ల సమస్య పరిష్కరించా లని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CL4DsdN
https://ift.tt/PwdlcTX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour