ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ చేరుకున్నారు. వైసీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించనున్నారు. 2019 జులై తర్వాత పాలకమండలి సభ్యులు భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pdMxLoY
https://ift.tt/1k4jFH9
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment