Saturday, 6 August 2022

ఢిల్లీలో సీఎం జగన్ - ప్రధాని సమావేశంలో : చంద్రబాబు మంతనాలతో..!!

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ చేరుకున్నారు. వైసీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి అయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎం జగన్ హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించనున్నారు. 2019 జులై తర్వాత పాలకమండలి సభ్యులు భౌతికంగా హాజరుకానుండడం ఇదే తొలిసారి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pdMxLoY
https://ift.tt/1k4jFH9

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour