మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని లబోదిబోమంటున్నారు. ఆఫీసుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నారు. తాము పెట్టిన పెట్టుబడి కూడా తమకు తిరిగి రాకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయం ముందు ఇంకుడు గుంతల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/oYpNnj5
https://ift.tt/KeCsqzL
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment