Wednesday, 24 August 2022

ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్ పర్యటన సమయంలో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులను ఎందుకు నిర్బంధిస్తున్నారు? ఇది చట్టబద్ధమేనా?

ఈమె పేరు షేక్ పద్మ. కార్మిక సంఘం నాయకురాలు. జీడిపిక్కల పరిశ్రమల్లో పనిచేసే వారి సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తారు. ఇతర కార్మిక సంఘాలకు కూడా సంఘీభావంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈమె కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉంటారు. ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట పర్యటనకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/1gNOFso
https://ift.tt/0V9weDC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour