Tuesday, 9 August 2022

ప్రధాని మోదీనే నా దగ్గరకు వచ్చారు - ఏం మాట్లాడారంటే : వెల్లడించిన చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పలకరింపులు రాష్ట్రంలో రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. బీజేపీ - టీడీపీ మరోసారి కలుస్తున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే, ప్రధాని కేంద్రం ఆహ్వానించిన ప్రముఖులు అందరినీ పలకరించారని..ఆ క్రమంలోనే చంద్రబాబుతోనూ మర్యాద పూర్వకంగా పలకరింపులు జరిగాయని మరో వాదన. ఈ సమయంలో అసలు ఆ సమయంలో ఏం జరిగిందీ.. ప్రధాని ఏం మాట్లాడారనేది స్వయంగా చంద్రబాబు వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4zKPxsW
https://ift.tt/aUdbK6X

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour