టీడీపీ అధినేత చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పలకరింపులు రాష్ట్రంలో రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. బీజేపీ - టీడీపీ మరోసారి కలుస్తున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే, ప్రధాని కేంద్రం ఆహ్వానించిన ప్రముఖులు అందరినీ పలకరించారని..ఆ క్రమంలోనే చంద్రబాబుతోనూ మర్యాద పూర్వకంగా పలకరింపులు జరిగాయని మరో వాదన. ఈ సమయంలో అసలు ఆ సమయంలో ఏం జరిగిందీ.. ప్రధాని ఏం మాట్లాడారనేది స్వయంగా చంద్రబాబు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4zKPxsW
https://ift.tt/aUdbK6X
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment