Monday, 15 August 2022

భారత్ చుట్టూ ఉచ్చు పన్నుతున్న చైనా: శ్రీలంక సహకారం?

కొలంబో: భారత్ చుట్టూ చైనా క్రమక్రమంగా ఉచ్చు పన్నుతున్నట్టే కనిపిస్తోంది. భారత్ పొరుగు దేశాలను చేరదీసే ప్రయత్నాలకు తెర తీసింది. ఇప్పటికే శతృదేశం పాకిస్తాన్‌ను తనవైపునకు తిప్పుకొంది. పాకిస్తాన్‌లో రోడ్లు, ఓడరేవులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారాన్ని అందజేస్తోంది. లఢక్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాల వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/B2u01SN
https://ift.tt/A1Ev6iV

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour