Sunday, 7 August 2022

మునుగోడు టీఆర్ఎస్ లో మొదలైన పంచాయితీ.. కూసుకుంట్లపై వ్యతిరేకత .. టికెట్ ఇవ్వొద్దు అంటూ..

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇక టిఆర్ఎస్ పార్టీలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలో పోటీ చేయడానికి పార్టీ టిక్కెట్ కోసం రేసు ప్రారంభమైంది. నువ్వా నేనా అంటూ టీఆర్ఎస్ నేతలు టికెట్ కోసం తలపడుతున్నారు. ముఖ్యంగా ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0Vh9Tk6
https://ift.tt/eXRyHho

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour