Wednesday, 24 August 2022

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు: ఆప్ ఎమ్మెల్యేలతో రేపు అరవింద్ కేజ్రీవాల్ భేటీ

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు "ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడే ప్రయత్నాలకు" వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేలందరినీ గురువారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/bxvFago
https://ift.tt/0V9weDC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour