Sunday, 28 August 2022

జ్వరం వచ్చిన విద్యార్థినిపై లెక్చరర్ అమానుషం; రెండు కాళ్ళు కోల్పోయిన విద్యార్థిని!!

రాజన్న సిరిసిల్ల జిల్లా: తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. అంతటి మహోన్నత స్థానం ఇచ్చిన గురువు తన గురుతరమైన బాధ్యతను నిర్వర్తించకుండా, అకారణంగా ఓ విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనేక సందర్భాలలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువులు, తమ కఠినమైన నిర్ణయాలతో వారి జీవితాలను ప్రశ్నార్ధకం చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/14v5A8a
https://ift.tt/fbtWTer

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour