రాజన్న సిరిసిల్ల జిల్లా: తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. అంతటి మహోన్నత స్థానం ఇచ్చిన గురువు తన గురుతరమైన బాధ్యతను నిర్వర్తించకుండా, అకారణంగా ఓ విద్యార్థిని పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. అనేక సందర్భాలలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురువులు, తమ కఠినమైన నిర్ణయాలతో వారి జీవితాలను ప్రశ్నార్ధకం చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/14v5A8a
https://ift.tt/fbtWTer
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment