Monday, 22 August 2022

రెండేళ్ల తర్వాత భారీ ఊరట! భారతీయ విద్యార్థులకు వీసా ఇస్తామని చైనా ప్రకటన

న్యూఢిల్లీ: రెండేళ్ల(2020) నుంచి స్వదేశంలో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయ విద్యార్థులు, వారి కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త ఇది. చైనా సోమవారం భారతీయ విద్యార్థులు తమ చదువులను తిరిగి ప్రారంభించడానికి వీసాల కోసం ఆగస్టు 24 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా బీజింగ్ విధించిన కఠినమైన వీసా పరిమితులను అనుసరించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/AUX0kCq
https://ift.tt/yrq3WYX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour