అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ నేతల వివాదం కొత్త మలుపు తీసుకుంది. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా.. అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కాను నియమించటం తో అక్కడ వివాదం మొదలైంది. దీంతో..రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయాయి. శ్రీదేవి - డొక్కా మద్దతు దారులుగా చీలక వచ్చింది. శ్రీదేవికి మద్దతుగా నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే..ఇప్పుడు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Dv5EfAK
https://ift.tt/fbtWTer
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment