Wednesday, 3 August 2022

ఎన్డీఏకే టీడీపీ మద్దతు - అమిత్ షాతో సమావేశం : చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందే..!!

టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. 2019లో రెండు పార్టీల అనుభవాలతో..ఈ సారి ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఎన్డీఏకు వైసీపీ అనధికారిక మిత్రపక్షం గా వ్యవహరిస్తున్న వేళ..టీడీపీ సైతం అదే బాట పట్టింది. ఎన్డీఏ కోరకపోయినా..వారికి మద్దతు ఇచ్చేందుకు..టీడీపీ వారితోనే ఉంటుందనే సంకేతాలు ఇచ్చే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/g4MLpF5
https://ift.tt/t8iKSpA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour