Saturday, 27 August 2022

బండి సంజయ్ కంట కన్నీరు - చనిపోతే తమపై కాషాయ జెండా కప్పి..!!

ఎప్పుడూ సవాళ్లు..ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాటల తూటాలతో సిద్దంగా ఉండే బండి సంజయ్ కంట కన్నీరు పెట్టారు. వరంగల్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ దాడులు చేస్తున్న అంశం పైన ఆయన ప్రసంగిస్తూ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలు కార్యకర్తలు గాయపడం, జైళ్లకు వెళ్లడంపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Aly7MiW
https://ift.tt/cowtA4K

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour