జార్ఖండ్లో అధికార కూటమి ఎమ్మెల్యేలను రాయ్ పూర్ రిసార్ట్కు తరలించారు. బీజేపీ ప్రలోభాల పర్వానికి తెరతీస్తుందనే అనుమానాల నేపథ్యంలో తరలింపు ప్రక్రియ చేపట్టింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను హేమంత్ సోరెన్ వర్గం తరలించింది. మేఫెయిర్ గోల్డ్ రిసార్ట్ వద్ద.. హై సెక్యూరిటీ జోన్ వద్ద ఎమ్మెల్యేలు బస చేస్తారు. పాలక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఓకేచోటకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Kn3MDsU
https://ift.tt/CIbRpA1
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment