గౌహతి: తను ప్రేమించిన ప్రియుడి కోసం ఎవరూ చేయని సాహసం ఓ యువతి చేసింది. ఆమె ప్రేమించిన యువకుడికి హెచ్ఐవీ ఉండటంతో అతడ్ని కలవనీయడం లేదనే నెపంతో.. ఏకంగా అతడి రక్తాన్ని ఆమె ఎక్కించుకుంది. ఇక ఇప్పుడు ఎవరూ తమను విడదీయలేరని చెబుతోంది. ఈ విస్తుపోయే ఘటన అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UjYpKmr
https://ift.tt/PwdlcTX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment