Friday, 5 August 2022

ప్రియుడి పొందు కోసం యువతి షాకింగ్ నిర్ణయం: ఏకంగా హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించుకుంది

గౌహతి: తను ప్రేమించిన ప్రియుడి కోసం ఎవరూ చేయని సాహసం ఓ యువతి చేసింది. ఆమె ప్రేమించిన యువకుడికి హెచ్ఐవీ ఉండటంతో అతడ్ని కలవనీయడం లేదనే నెపంతో.. ఏకంగా అతడి రక్తాన్ని ఆమె ఎక్కించుకుంది. ఇక ఇప్పుడు ఎవరూ తమను విడదీయలేరని చెబుతోంది. ఈ విస్తుపోయే ఘటన అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UjYpKmr
https://ift.tt/PwdlcTX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour