Thursday, 25 August 2022

బీజేపీకి షాకిచ్చిన ఆర్ట్స్ కాలేజీ యాజమాన్యం: సభకు అనుమతి నిరాకరణ, ఇక కోర్టుకే

వరంగల్: భారతీయ జనతా పార్టీకి హనుమకొండ ఆర్ట్స్​ కాలేజీ యాజమాన్యం షాకిచ్చింది. ఏర్పాటు చేసుకున్న సభకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 27న ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా ఆర్ట్స్​ కాలేజీలో బీజేపీ భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. ఆయితే ఈ సభకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2kPSeJn
https://ift.tt/Mru85Tj

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour