Monday, 22 August 2022

వైఎస్సార్ బిడ్డ అనిపించుకున్నారు: నారా లోకేష్ కంటే బెటర్..: ఆ ఫేస్ కట్ అలాంటిది

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఎలాంటి కారణాలు లేనిదే అమిత్ షా ఏ పనీ చేయబోడని, జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడాన్ని తాను రాజకీయ కోణంలోనే చూస్తోన్నానని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ను వాడుకోవడానికే అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/d1zO8qt
https://ift.tt/yrq3WYX

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour