అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ పట్ల లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఎలాంటి కారణాలు లేనిదే అమిత్ షా ఏ పనీ చేయబోడని, జూనియర్ ఎన్టీఆర్ను కలవడాన్ని తాను రాజకీయ కోణంలోనే చూస్తోన్నానని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ను వాడుకోవడానికే అధిక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/d1zO8qt
https://ift.tt/yrq3WYX
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment