వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దోమల స్వైర విహారంతో.. ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. మరీ ఎక్కువ కాకుండా.. కాసిన్ని కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 24,938 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 396 మందికి పాజిటివ్ వచ్చింది. ఇదీ గతంతో పోలిస్తే చాలా తక్కువ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/GUQYke8
https://ift.tt/eXRyHho
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment