Tuesday, 30 August 2022

నీ బతుకేంటో నాకు తెలుసు, భార్యతో తన్నులు తిన్నోడివి: కడియం శ్రీహరిపై రాజయ్య ఘాటువ్యాఖ్యలు

వరంగల్ జిల్లా: కడియం శ్రీహరి విషయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా స్టేషన్ ఘనపూర్ తన అడ్డా అని, అందులో ఎవరినీ అడుగు పెట్టనివ్వనని చెప్పిన తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి వల్ల 361 మంది నక్సలైట్లు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక రాజయ్య వ్యాఖ్యలకు కడియం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8PDy7a9
https://ift.tt/CIbRpA1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour