Saturday, 27 August 2022

అందుకే నన్ను ఆ సీబీఐ కేసులో ఇరికించారు - హైకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి నివేదన..!!

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారినికి సంబంధించిన కేసుల్లో తనను అక్రమంగా ఇరికించారని ఆయన పేర్కొన్నారు. ఇందు హౌసింగ్ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసు పైన ఈ పిటీషన్ వేసారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి తోడల్లుడిని అయిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gkdKMre
https://ift.tt/cowtA4K

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour