Tuesday, 16 August 2022

అమానవీయం.. వృద్ధురాలి దహనసంస్కారాలపై రెండు గ్రామాల మధ్య ఘర్షణ; అసలేం జరిగిందంటే!!

పార్వతీపురం మన్యం జిల్లాలో అమానవీయం ఘటన చోటు చేసుకుంది. మరణించిన ఒక వృద్ధురాలి దహన సంస్కారాలు నిర్వహించటానికి స్మశానానికి వెళ్లిన కుటుంబ సభ్యులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దహన సంస్కారాలు నిర్వహించటానికి వీల్లేదంటూ వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4SdLA87
https://ift.tt/kc2iwnN

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour