Friday, 12 August 2022

నాలుగు కేంద్రమంత్రి పదవులు కోరితే ఇవ్వలేదు: బీజేపీపై నితీష్ కుమార్

పాట్నా: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తన జేడీయు సంఖ్యాబలం కారణంగా నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని కోరినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. అయితే ఆ డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించిందని తెలిపారు. మూడేళ్ల తర్వాత ఎపిసోడ్‌పై మౌనం వీడిన నితీష్ కుమార్.. గత ఏడాది అప్పటి జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఆర్‌సిపి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DCpio2L
https://ift.tt/dzBxoZG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour