Friday, 12 August 2022

అమరావతి రైతుల మరో మహా పాదయాత్ర : బీజేపీ హామీ - కేంద్ర మంత్రి హాజరు..!!

అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం వెయ్యి రోజులకు చేరుతోంది. దీంతో..తొలి విడతగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేసిస రైతులు రెండో యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ సారిగా అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/eN4ZoX3
https://ift.tt/dzBxoZG

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour