అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువగా కానుంది. రాష్ట్రస్థాయి పరిపాలనను ప్రతి గ్రామానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోన్న సచివాలయాలకు ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. దీన్ని వైఎస్ జగన్ నేరుగా పర్యవేక్షించనున్నారు. ఆయన సూపర్ వైజింగ్లో ఇది కొనసాగనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0Ib8Djt
https://ift.tt/KeCsqzL
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment