Sunday, 21 August 2022

ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా.. చీతాల ప్రాజెక్టుపై వ్యతిరేకత ఎందుకు

భారత్‌లో చీతాలు అంతరించిపోయినప్పటికీ మళ్లీ ఇప్పుడు వాటి సంతతి పెంచే దిశగా దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 16 చీతాలను విడిగా ఉంచారు. నమీబియా నుంచి కూడా మరో నాలుగు చీతాలను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో ప్రవేశపెడతారు. అయితే, ప్రస్తుతం గుజరాత్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/0Jrej2F
https://ift.tt/4iMTDZu

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour