సుదీర్ఘ కాలం తరువాత ప్రధాని మోదీ - చంద్రబాబు మధ్య పరస్పరం పలకరించుకున్నారు. ఇద్దరూ కొద్ది సేపు చర్చించుకున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం జగన్ ను ఓడించాలి.. అధికరంలోకి రావాలని అడుగులు వేస్తున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. ఢిల్లీలోని అధికార ప్రముఖులకు మరోసారి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/CqJtLc0
https://ift.tt/1k4jFH9
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment