Wednesday, 24 August 2022

రష్యా దురాగతం: ఉక్రెయిన్ రైల్ స్టేషన్‌పై దాడి, 22 మంది మృతి, 50 మందికి గాయాలు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రైల్వేస్టేషన్‌పై రష్యా రాకెట్ దాడి చేసింది. దీంతో 22 మంది చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియాకు తెలియజేశారు. తమ దేశం మాస్కో, సోవియట్ యూనియన్ ఆధిపత్యం నుంచి స్వాతంత్ర్యం దినోత్సవం అని గుర్తుచేశారు. సరిగ్గా ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/8mICwd4
https://ift.tt/0V9weDC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour