తైపీలో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి అడుగిడారో లేదో.. చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. తన పగ, ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటికే 20 మిలిటరీ విమానాలు తైవాన్ రక్షణ జోన్లోకి వచ్చాయని తైపీ అధికారులు తెలిపారు. తైవాన్ నైరుతి ప్రాంతంలోకి విమానాలు వచ్చాయని వాయుసేన పేర్కొంది. మంగళవారం సాయంత్రం పెలోసి తైవాన్లో దిగారు. దీంతో చైనా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gxVEZWj
https://ift.tt/CsJmkK5
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment