Friday, 26 August 2022

జాతీయ పార్టీలకు గుప్త ఆదాయం రూ. 15,077 కోట్లు: ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ టాప్

న్యూఢిల్లీ: జాతీయ పార్టీలు 2004-05, 2020-21 మధ్య కాలంలో తెలియని మూలాల నుంచి రూ. 15,077.97 కోట్లకు పైగా వసూలు చేశాయని పోల్ హక్కుల సంఘం - అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలో తేలింది. పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్‌లు, భారత ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన విరాళాల ప్రకటనల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/P6yJsmD
https://ift.tt/YZeFtS5

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour