Thursday, 4 August 2022

10-12 మంది టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రెడీ: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్: రానున్న రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lGKuRoO
https://ift.tt/yIt8xGw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour