Wednesday, 20 July 2022

విధి విచిత్రం: టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ బోల్తా.. ముగ్గురు మృతి

అప్పుడప్పుడు జరిగే ప్రమాదాలు విస్మయానికి గురిచేస్తాయి. కర్ణాటక ఉడుపిలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. రోగిని ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో ఓ అంబులెన్స్ ప్ర‌మాదానికి గురయ్యింది. రోగిని త్వ‌రగా ఆసుప‌త్రికి త‌ర‌లించే క్ర‌మంలో వేగంతో వ‌చ్చిన అంబులెన్స్ టోల్ ప్లాజా వ‌ద్ద అదుపు త‌ప్పింది. అక్కడ ప‌నిచేసే సిబ్బందిని ఢీకొట్టింది. ఆపై జారుకుంటూ అల్లంత దూరం వెళ్లి బోల్తా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/G3mB9o6
https://ift.tt/5ypQzNe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour