Monday, 25 July 2022

ఏపీ సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఈ నెల నుంచే: దాని కోసం అదనపు బడ్జెట్

అమరావతి: రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త పే రివిజన్ కమిటీ పేస్కేల్‌ను వారికి వర్తింపజేయనుంది. ప్రొబేషన్‌ ఖరారయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేల్‌ను వర్తింపజేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పేస్కేల్‌ వేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌లను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lFf2dwi
https://ift.tt/1zCJfpM

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour