అమరావతి: రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త పే రివిజన్ కమిటీ పేస్కేల్ను వారికి వర్తింపజేయనుంది. ప్రొబేషన్ ఖరారయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేల్ను వర్తింపజేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పేస్కేల్ వేతనంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్లను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/lFf2dwi
https://ift.tt/1zCJfpM
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment