Thursday, 14 July 2022

\"రోడ్ల\"పై పవన్ పోరాటం - సీఎం టార్గెట్ పూర్తయింది : నేటి నుంచి మరో క్యాంపెయిన్..!!

ముఖ్యమంత్రి జగన్ పైన జనసేనాని మరో పోరాటం ప్రారంభించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న రోడ్ల అంశం పైన మరోసారి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. గతంలో ఏపీ రోడ్ల దుస్థితి పైన జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఆ తరువాత ప్రభుత్వం ఏపీలో రోడ్ల మరమ్మత్తుల పైన నిర్ణయం తీసుకుంది. సీఎం వద్ద జరిగిన సమీక్షలోనే రోడ్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2HCUj0Q
https://ift.tt/fH3jv8y

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour