Monday, 18 July 2022

మరో మంకీపాక్స్ కేసు.. మరింత ముమ్మరంగా తనిఖీలు, కేంద్రం ఆదేశం

దేశంలో మరో మంకీ పాక్స్ కేసు వెలుగుచూసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. విమానాశ్రయంలో పకడ్బందీగా తనిఖీ చేయాలని అధికారులకు స్పష్టంచేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టులు, పోర్టుల వద్ద కఠినంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించింది. కేరళలో సోమవారం రెండో మంకీపాక్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. {image-monkeyfox--1658172134.jpg

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TM0d4bH
https://ift.tt/PxGtjKd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour