Thursday, 14 July 2022

ముర్ముకు మద్దతుతో డోర్స్ ఓపెన్ - చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ : సీఎం జగన్ అలర్ట్..!!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల వేళ చోటు చేసుకున్న పరిణామాలు..ఇప్పుడు తిరిగి చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల వేళ చివరి నిమిషం వరకు మౌనం పాటించిన టీడీపీ..ఆకస్మికంగా తన వ్యూహం బయట పెట్టింది. ఎన్డీఏ అభ్యర్ధికే తమ మద్దతు అని ప్రకటించింది. సీఎం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/BAj32Wq
https://ift.tt/Nky4SwL

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour