Wednesday, 20 July 2022

చంద్రబాబు మరోసారి - కేంద్రమే నిర్దారించింది : వైసీపీ ఎదురుదాడి..!!

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు - ఆర్దిక నిర్వహణ పైన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పైర్ అయ్యారు. కేంద్రం శ్రీలంక పైన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏపీతో సహా 11 రాష్ట్రాల ఆర్దిక పరిస్థితులను వివరించింది. దీని పైన వైసీపీతో సహా ఇతర పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసాయి. కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదని తప్పుబట్టాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NhqUs73
https://ift.tt/5ypQzNe

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour