Saturday, 30 July 2022

అశాంతిని నెలకొల్పే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి: అజిత్ దోవల్

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని కామెంట్ చేశారు. ఆయన శనివారం ఓ ఢిల్లీలో సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. మతం పేరుతో దేశంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు. కుట్ర‌ను భ‌గ్నం చేసేందుకు చర్య‌లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/qyK8dQC
https://ift.tt/rwka2XF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour